Featured News

ఈ మొక్క మహా వృక్షం కావాలి

– జనంసాక్షి దినపత్రిక బేష్‌ – సెక్షన్‌ కోర్టు జడ్జి మంగారి రాజేందర్‌ కరీంనగర్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికలు …

దేశ వ్యాప్తంగా రక్షా బంధన్‌ సంబురాలు

ఢిల్లీలో రాఖీలు కట్టించుకున్న రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో గవర్నర్‌, సీఎం హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు తమ …

ఒలింపిక్స్‌లో సెమిస్‌లోకి హైదరాబాదీ సైనా

లండన్‌ ఆగస్టు 2 : భారత ఏష్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఒలింపిక్‌ పతకానికి చేరువ అవుతోంది. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా బ్యాడ్మింటన్‌ మహిళా సింగిల్స్‌లో …

కుళ్లు రాజకీయాల్లోకి రాను

రాజకీయ పార్టీని స్థాపించను : అన్నా న్యూఢిల్లీ , ఆగస్టు 2 (జనంసాక్షి):కుళ్లు రాజకీయాల్లోకి తాను రానని, రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని అన్నాహజారే …

కరీంనగర్‌లో కొకైన్‌ గరళం

విక్రయిస్తూ పట్టుబడ్డ బువకులు నిందితుల్లో ఇకరు మైనరు కాగా ,మిగతా ఇద్దరు 2ఏళ్ల లోపువారే తల్లి దండ్రుల్లో ఆందోళన, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేములవాడ / …

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాఖీ వేడుకలు

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల మహిళలు గవర్నర్‌కు రాఖీ కట్టారు, ఈ సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు …

వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పూనే

కేంద్ర హోంమంత్రి పర్యటించాల్సిన ప్రదేశంలోనే పేలుళ్లు దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ..ముమ్మర తనిఖీలు పూణే : మహారాష్ట్రలోని పూణే నగరం వరుస బాంబుదాడులతో దద్దరిల్లింది. బుధవారం సాయంకాలం …

చలో సెప్టెంబర్‌ 30 మార్చ పోస్టల్‌ను ఆవిష్కరిస్తున్న కోదండరాం

చలో సెప్టెంబర్‌ 30 మార్చ పోస్టల్‌ను ఆవిష్కరిస్తున్న కోదండరాం

కాంగ్రెస్‌ పార్టీలో కేవీపీయే అసలు కోవర్టు

మధుయాష్కీ ధ్వజం హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి): రాజ్యసభ ఎంపి కెవిపి రామచంద్రరావు కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టు అని నిజామాబాద్‌ ఎంపి మధుయాష్కి తీవ్రంగా ఆరోపించారు. కెవిపి …

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం

అమలు చేయాల్సిందే : ‘సుప్రీం’ ఆదేశం న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి): ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి …

తాజావార్తలు