Featured News

ఓయులో భాష్ప వాయువు ప్రయోగం

హైదరాబాద్‌: రాష్ట్ర్టపతి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తున్న యుపిఏ అభ్యర్థి ఓటు వేయకుడదని. డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్తులు ర్యాలీ తీశారు. శాసనసభ వరకు …

‘కటకం’పై చర్య తీసుకోండి..

– ఖబ్రస్థాన్‌ కబ్జా వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు – ముఖ్య నాయకులను కలిసిన గంభీరావుపేట ముస్లింలు హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి):కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ …

సామాన్యుడికి కరెంట్‌ షాక్‌

విద్యుత్‌చార్జీలు బాదేందుకు రంగం సిద్ధం హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మళ్లీ కరెంట్‌ షాక్‌ పెట్టనుందా ? చార్జీలు పెంచి మళ్లీ భారం …

యుపిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా అన్సారి నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ, జూలై 18 : యుపిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారి బుధవారంనాడు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఎదుట దాఖలు చేశారు. …

సిరియాలో బాంబుపేలుడు, రక్షణశాఖ మంత్రి మృతి

సిరియా:డమాస్కన్‌: సిరియా రాజధాని డమాస్కన్‌లో జరిగిన ఓ బాంబు పేలుడులో రక్షణ మంత్రి జనరల్‌ దావుద్‌ రజా మృతి చెందారు. డమాస్కన్‌లోని రక్షణశాఖ కార్యాలయంలో అయన క్యాబినేట్‌ …

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా కన్నుమూత

ముంబయి, జూలై 18 : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా (69) కన్నుమూశారు. బాంద్రాలోని తన నివాసంలో తీవ్ర అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మరణించారు. గత 20 రోజులుగా …

రాష్ట్రపతి ఎన్నికలకు దూరం: టి.డి.పి నిర్ణయం

హైదరాబాద్‌, జూలై17: రాష్ట్రలతి ఎన్నికల్లో ఓటింగ్‌ కు దూరంగా ఉండాలని పిటిడిపి నిర్ణయించింది. మమతా బెనర్జీ ఓకే చెప్పడంతో బాబు నో చెప్పడం విశేషం. అయితే తెలంగాణ …

ప్రణబ్‌కు మద్దతు పలికిన తృణమూల్‌

పార్టీలో ఒత్తిడికి తలొగ్గన దీదీ న్యూఢిల్లీ,జూలై17: ఎట్ట కేలకు మమతాబెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆమె తమ …

రాష్ట్రపతి ఎన్నికలో ఎంఐఎం ఓట్ల కోసం

అసదుద్దీన్‌తో బొత్స భేటి హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): అందరూ ఊహించినట్లే జరిగింది. రాజకీయంగా ఎప్పుడు తనకు ఆపద వచ్చే సూచనలు కనిపించినా, కాంగ్రెస్‌ ఎప్పుడూ తీసుకునే నిర్ణయమే ఇప్పుడూ …

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

సచ్‌వాలయాన్ని ముట్టడించడానికి యత్నించిన విద్యార్థులు హైదరాబాద్‌: విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు మంగళవారం రాజధాని నగరంలో విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, …