తెలంగాణ

ఐదు నిమిషాల ఆలస్యానికి ఒకే..

` ఇంటర్‌బోర్డు ఆమోదం ` ఇంటర్ విద్యార్థులకు ఉపశమనం హైదరాబాద్Ž(జనంసాక్షి):ఇంటర్ వార్షిక పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే …

తప్పు చేయకపోతే భయమెందుకు?

` ఫోన్ ట్యాపింగ్ దోషులకు శిక్ష తప్పదు ` చేసిన తప్ప్పులు కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలు ` కాంగ్రెస్ నేతల విమర్శలు కామారెడ్డి/హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి …

హరీశ్‌పై ప్రశ్నల వర్షం

` నాపై కక్ష సాధిస్తున్నారు. ` పైవాళ్లు రాసిచ్చినవే అడిగారు ` సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం ` ఫోన్ ట్యాపింగ్‌లో నిరాధార ఆరోపణలు ` సింగరేణి …

పేదల జీవితాలలో వెలుగు నింపడమే ప్రభుత్వం లక్ష్యం

` అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ` మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తాం:మంత్రి ఉత్తమ్ నేరేడుచర్ల(జనంసాక్షి):రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని మరింత అభివద్ధి చేస్తా. పేదల …

ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌కి తెలంగాణే వేదిక

` ఏఐతో సమర్ధవంతంగా పౌరసేవలు ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ` జ్యూరిక్‌లో ముఖ్యమంత్రికి ప్రవాసుల ఘనస్వాగతం దావోస్(జనంసాక్షి):దావోస్ ఆర్టిఫిషియల్ …

నిజామాబాద్‌కు ఉత్తమ్.. ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి…

` మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జుల ఖారరు హైదరాబాద్(జనంసాక్షి)తెలంగాణలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను …

హరీశ్‌రావుకు సిట్ నోటీసులు

` నేడు విచారణకు రావాలని ఆదేశం ` ఫోన్ టాపింగ్ కేసులో కీలకపరిణామం ` రాజకీయ కక్షసాధింపులే కాంగ్రెస్ అజెండా ` హరీశ్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ …

అన్నదాతలకు అండగా ఉంటాం

` మున్సిపాలిటీలలో మహిళా సంఘాలకు 5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ` రైతులు, పేదల కోసం 1.21 లక్షలకు ఖర్చు చేసాం ` రాబందులను దరిదాపుల్లోకి …

ప్రతీ ఆస్పత్రిలో కీమోథెరపీ సెంటర్

` ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం ` ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: …

మేడారంలో సరికొత్త శకం

` వనదేవతలకు కొత్తశోభ ` నూతన గద్దెలపై కొలువుదీరిని సమ్మక్క సారలమ్మలు ` అట్టహాసంగా మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం ` ఆసియాలోనే అతి పెద్ద …