తెలంగాణ

టీఎన్జీవో జడ్చర్ల యూనిట్ అధ్యక్షుడిగా కే. తిరుపతయ్య

జడ్చర్ల, మార్చి 31 (జనంసాక్షి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జడ్చర్ల యూనిట్ నూతన అధ్యక్షుడిగా జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న …

హోర్ముజ్ తెర‌వ‌కున్నా.. యుద్ధాన్ని ఆపేస్తాం

మార్చి 31 (జనం సాక్షి):ఒక‌వేళ హోర్ముజ్ జ‌ల‌సంధిని ఇరాన్ తెర‌వ‌కున్నా.. ఆ దేశంపై చేప‌ట్టిన యుద్ధాన్ని నిలిపివేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న స‌హ‌చ‌రుల‌తో వెల్ల‌డించినట్లు …

పోచంపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సిద్ధం

రూ. 859.25 లక్షల బడ్జెట్‌తో పోచంపల్లి అభివృద్ధికి బాటలు భూదాన్ పోచంపల్లి, మార్చి 31 (జనం సాక్షి): పోచంపల్లి పురపాలక సంఘం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. …

గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం

మార్చి 30:( జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింటింగ్‌ షాపులో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో …

పిల్లాయిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

  భూదాన్ పోచంపల్లి, మార్చి 30 (జనం సాక్షి): మండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును సర్పంచ్ పెరుమండ్ల మహాలక్ష్మి దానయ్య, డీసీసీ ఉపాధ్యక్షులు …

ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో కలకలం: విద్యార్థినిపై లెక్చరర్ల కీచక పర్వం

బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థినిపై మానసిక వేధింపులు.. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన లెక్చరర్ల తీరు ఉప్పల్, మార్చి 29 (జనం సాక్షి):విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు వేధింపుల …

బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి

హర్షం వ్యక్తం చేస్తున్న కుల సంఘాల నాయకులు బిజెపి మాజీ మండల అధ్యక్షులు ఘంటా అశోక్  గంభీరావుపేట మార్చి 27 (జనం సాక్షి)పట్టణాలు మరియు గ్రామాలలోని కుల …

స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 27 (జనంసాక్షి):హరి హర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా …

అగ్నికీలల మారణహోమం

` టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్ బస్సు ` ఘోర దుర్ఘటనంలో 13మంది ప్రయాణికుల మతి ` పలువురికి తీవ్ర గాయాలు ` మార్కాపురం …

పేదల వైద్యం.. అత్యంత ప్రాధాన్యం

` ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2,408 కోట్లు చెల్లించాం ` గత ప్రభుత్వం 600 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది ` విద్య,వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం ` …