తెలంగాణ

భార్యతో గొడవ.. కనిపించకుండా పోయిన భర్త

బాలానగర్ /ఆగస్టు 08) జనం సాక్షి )! బాలానగర్ మండలం ఉడిత్యాలకు చెందిన ఓ వ్యక్తి కనిపించకుండా పోవడంతో బాలానగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి …

అక్రమ ఇసుక మాఫియా కు పచ్చని పంట నాశనం

రాజాపూర్, జనంసాక్షీ: మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం మల్లేపల్లి శివారులోని దుందుభి వాగు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టిని కడిగి ఫిల్టర్ ఇసుకను …

జంగిలోడి తండాలో పశువుల కొట్టం దగ్ధం.. ఎద్దు మృతి

సిరికొండ, ఆగస్టు 7 (జనం సాక్షి): నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జంగిలోడి తండాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో భూక్య రాములకు చెందిన పశువుల కొట్టం …

దీపక్ చౌదరి చొరవతో తొలగిన ట్రాఫిక్‌ అంతరాయం

* మామిళ్లగూడెలో రోడ్డుపై కూలిన భారీ చెట్టు.. * వెంటనే రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ ఖమ్మం, ఆగస్టు 7, (జనంసాక్షి) : ఖమ్మం నగరంలోని 45వ డివిజన్ …

ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చిన ఆధార్ కేంద్రం తనిఖీ చేసిన తహసీల్దార్

దిలావర్‌పూర్, ఆగస్ట్ 06 (జనం సాక్షి) : గత రెండేళ్లుగా మూతపడి ఉన్న దిలావర్‌పూర్ మండల ఆధార్ నమోదు కేంద్రం తిరిగి అందుబాటులోకి వచ్చింది. దీంతో మండల …

బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఆర్ఓ

చదువు, భోజనం, వసతి సౌకర్యాలపై ఆరా దిలావర్‌పూర్, ఆగస్టు 6 (జనం సాక్షి): దిలావర్పూర్ మండల కేంద్రంలోని సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా రెవెన్యూ అధికారి …

జడ్చర్ల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం మార్పుకు వినతి

కావేరమ్మపేటలోని ప్రభుత్వ భవనంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ కు వినతి జడ్చర్ల, ఆగస్టు 6 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలో ప్రైవేట్ అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని …

ఇందల్వాయి మండలంలోనిబీసీ సంక్షేమ సంఘ0

( జనం సాక్షి) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గన్నారం కమాన్ వద్ద గల ప్రొఫెసర్ …

ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళి..

కలెక్టరేట్‌లో జయంతి వేడుకలు ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా మహబూబ్ నగర్ బ్యూరో అగస్ట్ 06 (జనం …

మారం జగదీష్ జన్మదిన వేడుకలు

ఖమ్మం, ఆగస్టు 6, (జనంసాక్షి): తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్, తెలంగాణ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ జన్మదిన వేడుకలను …

తాజావార్తలు