తెలంగాణ

రాజకీయాలు ముగిశాయి

` పాలనపై పరుగులు పెట్టిస్తాం ` రుణమాఫీకి సిద్ధంగా ఉన్నాం ` భారాస, భాజపా కుమ్మక్కు రాజకీయాలు ` 13 ఎంపీ స్థానాలు విజయభేరి మెగిస్తున్నాం ` …

తెలంగాణలో మొత్తం పోలింగ్ ఎంత శాతం?

హైదరాబాద్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ శాతం 65.67శాతానికి పెరిగింది. తుది పోలింగ్‌ వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. అత్యధికంగా భువనగిరిలో …

తెలంగాణలో కొత్తశక్తిగా భాజపా

` అందులో ఏ మాత్రం సందేహం లేదు ` పట్టణాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా భాజపాకే అనుకూలం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ఇవాళ జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో భాజపా …

వందరోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం

` ఇండియా కూటమి విజయం సాధిస్తోంది ` 75 ఏళ్ల మోడీకి పదవి ఎలా ఇస్తారు? ` మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్‌(జనంసాక్షి):అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు …

మాధవీలతపై కేసు నమోదు

` ముస్లిం ఓటర్ల ఐడి పరిశీలించిన హైదరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి హైదరాబాద్‌(జనంసాక్షి):నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత తన నియోజకవర్గంలోని …

వెల్లివిరిసిన ఓటరు చైతన్యం

` ఆదర్శంగా నిలిచిన సంగాయిపేట తండా ` 100 శాతం పోలింగ్‌ నమోదు మెదక్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్‌లో మెదక్‌ జిల్లాలోని …

లోక్‌సభ ఎన్నికలకు విశేశస్పందన

` తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌ ` భద్రత మధ్య ఈవీఎంల తరలింపు ` రాష్ట్రవ్యాప్తంగా 38 కేసులు నమోదు ` సీఈవో వికాస్‌రాజ్‌ ` తుది ఓటింగ్‌ …

రోడ్డేస్తారా.. అయితేనే ఓటేస్తాం

పలు జిల్లాల్లో కనీస మౌలిక వసతుల కోసం డిమాండ్లు ఓటేయకుండా ధర్నాలు, రహదారులపై బైఠాయింపులు తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం లేదని నిరసనలు ధాన్యం కొంటేనే ఓటేస్తామని భీష్మించిన …

ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు 

నలగొండ బ్యూరో, మే12 (జనం సాక్షి) : ఇప్పటివరకు పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందిపై కేసులకు ఉపక్రమించినట్లు  జిల్లా కలెక్టర్  హరి చందనదాసరి …

ముదిరాజ్ బిడ్డ నీలం మధును గెలిపించండి

తూప్రాన్ మే 11( జనం సాక్షి) ::: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరి చేరాలంటే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు …