తెలంగాణ

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి

పర్వతగిరి: మె 16 (జనం సాక్షి) కల్లెడ గ్రామ శివారులో ముంజాలకుంట తండా వద్ద గల మామిడి తోటలో పనిచేయడానికి వచ్చి విద్యుత్ షాక్ కు గురై …

హయత్ నగర్, మే 16 (జనం సాక్షి ) విశ్వకర్మ జాక్ ఆధ్వర్యం లో శనివారం రాష్ట్ర రవాణా, వెనకబడిన తరగతుల సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, …

ఒండుమట్టి టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

మక్తల్, మే 16 (జనంసాక్షి) మక్తల్ మండలంలో ఒండుమట్టి తరలింపు పేరుతో టిప్పర్ల బీభత్సం రోజురోజుకూ పెరుగుతోంది. అనుమతులకన్నా అధికంగా ఒండుమట్టి తవ్వకాలు, అతివేగంగా టిప్పర్ల రాకపోకలు …

బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గడ్డం కాశీనాథ్ నియామకం

మెదక్ మే 16 (జనం సాక్షి ) బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సూచనల మేరకు *బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి. …

బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గడ్డం కాశీనాథ్ నియామకం

మెదక్ మే 16 (జనం సాక్షి ): బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సూచనల మేరకు *బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి. …

శని జయంతి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, మే 15 (జనం సాక్షి): ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో శని జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తైలాభిషేకాలు, …

సామాజిక బాధ్యతగా ఎయిర్ కూలర్ల అందజేత : విర్కో ప్రతినిధి జే.వి ప్రతాప్ రెడ్డి

జడ్చర్ల, మే 16 (జనంసాక్షి): వేసవి కాలంలో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు తీవ్ర ఎండల వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా ఎయిర్ …

జడ్చర్ల, మే 16 (జనంసాక్షి): వేసవి కాలంలో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు తీవ్ర ఎండల వల్ల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా ఎయిర్ …

నిరుద్యోగులను నట్టేట ముంచి……

చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి…. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి హయత్ నగర్, …

ధాన్యం కొనుగోలు కేంద్రంలో చెలరేగిన మంటలు

మే15: జనం సాక్షిసూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో కొనుగోలు కేంద్రంలోని …

తాజావార్తలు