హైదరాబాద్

కేసీఆర్‌ ఆమరణ దీక్ష ఒక చరిత్ర

          జనంసాక్షి) నవంబర్ 29 : కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ఒక చరిత్ర.. ఆయన ఆమరణ దీక్ష, అమరుల త్యాగఫలంతో …

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

          (జనంసాక్షి) నవంబర్ 30:ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడిగొండ మండలం బోథ్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ …

గ్లాసులో ఉచ్చ పోసి తాగించారు

          (జనంసాక్షి) నవంబర్ 30 :సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఉండాలని …

రోజూ నీళ్ల‌ను సరిగ్గా తాగండి

రోజూ మ‌రీ అతిగా, మోతాదుకు మించి తాగుతున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని వేళ‌కు తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డంతోపాటు రోజుకు త‌గిన‌న్ని …

మన అమ్మ బతుకమ్మను తీసేసి కాంగ్రెస్‌ బొమ్మను పెట్టిండ్రు ఈ మాయల పకీర్లు

తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్‌ బొమ్మను పెట్టిండ్రు ఇయాల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్‌ …

డబ్ల్యూపీఎల్ వేలంలో శిఖా పాండే భారీ ధర

డబ్ల్యూపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శిఖా పాండే భారీ ధర పలికింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ప్రైజ్‌ పట్టేసిన భారత క్రికెటర్ ఆమెనే. ఈ …

ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన

హైదరాబాద్ (జనంసాక్షి) : ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన – 2027 పూర్తి చేయాలనీ రాష్ట్ర జనగణన సంచాలకురాలు భారతి హోలికేరి అధికారులకు సూచించారు. …

ఈ నెల 30న అఖిలపక్ష భేటీ

ఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం 19వ తేదీ …

నగరంలో విలువైన భూములు హాంఫట్‌

` 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్‌ పాలసీ ` రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న సిఎం రేవంత్‌ ` రాత్రికి రాత్రే బిలియనీర్‌ కావాలన్న …

హైదరాబాద్‌ కార్పొరేటర్లకు శుభవార్త

` ప్రతి డివిజన్‌ కు రూ.2 కోట్ల అభివృద్ధి నిధులు ` జిహెచ్‌ఎంసి జనరల్‌ బాడీ తీర్మానం హైదరాబాద్‌(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను …