హైదరాబాద్

అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

            తుంగతుర్తి డిసెంబర్ 19 (జనం సాక్షి) ప్రమాణ స్వీకారం చేయకముందే అభివృద్ధి పనులు ప్రారంభం నూతన సర్పంచ్. కుంచాల …

ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి

          డిసెంబర్ 19 (జనం సాక్షి):ఒకే కంపెనీలో పనిచేసే సహోద్యోగుల మధ్య పరిచయం ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్న విషాదకర సంఘటన …

నాంపల్లి క్రిమినల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

              డిసెంబర్ 18 (జనం సాక్షి):నాంపల్లి క్రిమినల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గురువారం కంప్యూటర్‌ …

న్యూక్లియర్‌ ఎనర్జీలో బలోపేతం కావాలి

            డిసెంబర్ 18 (జనం సాక్షి): భారతదేశం న్యూక్లియర్‌ ఎనర్జీలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ …

డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధం

            డిసెంబర్ 18 (జనం సాక్షి):రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉందో లేదో చెప్పాలని హైకోర్టు …

అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..

` ‘టారీఫ్‌’ అనే పదమంటేనే నాకెంతో ఇష్టం: డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన పదవి కాలంలో …

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..

ముగ్గురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు …

భారత్‌-ఒమన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

` ప్రధాని మోడీకి మరో గౌరవం ` ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’ పురస్కారం ప్రదానం న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌-ఒమన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో …

ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానివే

` వనస్థలిపురం సమీపంలోని రూ.15వేల కోట్ల విలువైన భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15వేల కోట్ల విలువ చేసే …

తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 1,370 గ్రూప్‌ -3 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్‌ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ గురువారం తన వెబ్‌సైట్‌లో …