తాజావార్తలు
- రైతుల కోసం సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
- ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
- గజసింగవరంలో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
- పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం
- రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- మరిన్ని వార్తలు
ముత్తారం జనంసాక్షి/ ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున ముత్తారం మండలంలోని హరిపురం గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో క్షయ వ్యాధిపై వివిధ అధికారులతో, వైద్య సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు.రెండు వారాలకు పైగా దగ్గు ఉంటే క్షయ వ్యాధి కావచ్చు. మన అందరి పంతం -క్షయ వ్యాధి అంతం వంటి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. క్షయ వ్యాధి కలవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కళ్లె పరీక్ష చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స తీసుకొని వ్యాధి నుండి వారు రక్షణ పొందటమే కాకుండా సమాజంలో క్షయ వ్యాధి వ్యాపించకుండా సహకరించాలని వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది కళావతి, జ్యోష్న తదితరులు పాల్గొన్నారు


