అత్యంత వైభవంగా గా… జీవనది నైలు పురస్కారాలు

జీవనది అధినేత శ ఇంటి లక్ష్మీ దుర్గ అమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన నైలు నది అవార్డ్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  తోట రాంకుమార్  దుబాయ్ మీలినియర్ ఎస్ ఆర్ ఆర్  సంస్థ అధినేత.. టాప్ 70 లో ఒకరు .. కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి  ఎర్రం పూర్ణ శాంతి గుప్తా  ఆత్మీయ అతిధి గా ఆహ్వానం అందుకున్నారు..దుబాయ్ లో సేవలు అందించిన 50 మందికి అవార్డ్స్ అందించారు…కార్యక్రమం ను దుబాయ్ లో ఇంత బాగా జరగడానికి సింగర్ మల్లేష్ పూర్తి స్థాయిలో సహాయం చేశారు….కార్యక్రమం లోఅతిదులుగా.అడ్వకేట్అనురాధ,జువ్వాడి,ధర్మరాజు, డాక్టర్ కిరణ్ కుమార్… పాల్గొన్నారు