అత్యాచార భాదిత బాలికను పరామర్శించిన సోనియా
ఢిల్లీ : అత్యాచారానికి గురై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ్ల బాలికను యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ : అత్యాచారానికి గురై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ్ల బాలికను యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.