ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌, బొత్సల భేటీ

ఢిల్లీ : ఎమ్మెల్సీ అభ్యర్థుల  ఎంపికపై చర్చించేందుకు ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు.