ఆటోబోల్తా: ఒకరు మృతి

కడప,నవంబర్‌29(జనం సాక్షి): ఆటో బోల్తా పడిన సంఘటనలో వ్యక్తి మృథి చెందాడు. మృథి చెందిన వ్యక్తిని వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన వేపమాను కొండయ్య(60)గా గుర్తించారు.   ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌ కు తరలించారు. సోమవారం వల్లూరు నుంచి కడపకు వెళుతున్న ఆటో అక్షింతల  ఓబాబాయపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడిరది. ఆటో వెనుకాల వస్తున్న ద్విచక్ర వాహనం ఆటోను ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారునికు గాయాలయ్యాయి.