ఆదిలాబాద్‌ నేతలతో చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై  నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.