ఆఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలు జాప్యంపై భాజపా నోటీసు

ఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో పట్టుబడి ఉగ్రవాది ఆఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు జాప్యంపై భాజపా లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై సభలో చర్చించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా భాజపా నోటీసులు పేర్కొంది.