ఆర్థిక వృద్ధికి పోత్సాహకంగా మరన్ని ప్రకటనలు : చిదంబరం
న్యూఢిల్లీ : ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా మరిన్న ప్రకటనలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. పన్ను ఎగవేతదారుల పట్ట కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీమా, పింఛను బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ నుంచి మహిళా బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు.