ఇటలీ నావికుల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

న్యూఢిల్లీ, జనంసాక్షి: జాలర్ల హత్య కేసులో ఇద్దరు ఇటలీ నావికులపై ప్రత్యేక కోర్టులో నిరంతరం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటలీ నావికుల కేసులో ఎస్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.