ఇప్పుడు ఇవ్వకపోతే ఎలా?

` ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడే అత్యవసరం అంటున్న దేశాు
జెనీవా, ఏప్రిల్‌ 15(జనంసాక్షి):ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిధు నిలిపివేశారు. అమెరికా ప్రజ క్షేమాన్ని కోరని ఆ సంస్థకు అమెరికన్లు చెల్లించిన పన్నుల్లోంచి ఒక్క డారూ విడుద చేయనని తెగేసి చెప్పారు. సరైన సమయంలో కచ్చితత్వంతో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను ‘చైనా వైరస్‌’ అని పదేపదే ఆరోపించారు. ఆయన నిర్ణయంతో ప్రపంచ దేశాన్నీ ఒక్కసారిగా అవాక్కయ్యాయి. వైరస్‌కు సరిహద్దు లేవన్నాయి. ఐకమత్యంతో ఉండాల్సిన తరుణంలో ఇలా చేయడం సరికాదని చైనా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా దేశాన్నీ అనడం గమనార్హం. ఇతరుల్ని నిందిస్తే ప్రయోజనం లేదు. వైరస్‌కు ఎలాంటి సరిహద్దు ఉండవు. ఐక్యరాజ్య సమితిని పటిష్ఠంగా మార్చడమే అత్యుత్తమ పెట్టుబడి. పరీక్షు చేయడం, వ్యాక్సిన్లును అభివృద్ధి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు తగినన్ని నిధు లేవు. కొవిడ్‌`19పై అందరం సమష్టిగా పోరాడాలి. ఎలాంటి వివాదాూ లేవు. నిజానికి అమెరికాలోనూ ఆస్యంగానే చర్యు తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య సంస్థకు నిధు నిలిపివేయడానికి ఎలాంటి కారణాు కనిపించడం లేదు. సంస్థకు నిధు అత్యవసరం. ఇప్పుడు విభజన వైపు కాకుండా ఐక్యత కోసం కష్టపడాలి. ట్రంప్‌ నిర్ణయం పట్ల 27 దేశా ఐరోపా కూటమి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అందరూ ఏకతాటిపైకి వస్తేనే పోరులో విజయం సాధించగం. సంక్షోభం నుంచి గట్టెక్కగం ట్రంప్‌ విమర్శు చేసిన చైనా, డబ్ల్యూహెచ్‌వోపై సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధు అందిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ అన్నారు. ‘వైరస్‌కు సరిహద్దు తెలియవు. కొవిడ్‌పై సమష్టిగా పోరాడాలి. నిధు లేని డబ్ల్యూహెచ్‌వోను పటిష్ఠం చేయాలి. ఇతర దేశాల్లో మహమ్మాయి ప్రబకుండా చూసేది ఇదే సంస్థ. మునుపటి కన్నా నిధు అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంది’ అని ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ గ్లోబల్‌ ప్లబిక్‌ హెల్త్‌ ఛైర్‌పర్సన్‌ దేవీ శ్రీధర్‌ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ట్రంప్‌ నిధు నిలిపివేయడం తీవ్ర విచారకరం. కొవిడ్‌`19ను ఎదుర్కొనేందుకు ఈ రోజు ప్రపంచమంతా డబ్ల్యూహెచ్‌వో నాయకత్వంపై ఆధారపడిరది. మనందరి సమష్టి సహకారం ఇప్పుడా సంస్థకు అవసరం నిధు నిలిపేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం తప్పు. ప్రపంచం మొత్తం ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఆ నిర్ణయం అత్యంత ప్రమాదకరం. డబ్ల్యూహెచ్‌వో చర్య వల్లే కొవిడ్‌`19 వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ఒకవేళ ఆ సంస్థ తన పనిని ఆపేస్తే మరే సంస్థా ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడే ప్రపంచదేశాకు డబ్ల్యూహెచ్‌వో అవసరం.చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్‌ పురుడు పోసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 20 క్షకు పైగా కొవిడ్‌`19 బారిన పడ్డారు. క్ష మందికి పైగా మృతి చెందారు. ఇక డబ్ల్యూహెచ్‌వోకు నిధు అందించే అతిపెద్ద దాత అమెరికాయే. ఏటా 400`500 మిలియన్‌ డార్లు అందిస్తుంది. చైనా ఏడాదికి 40 మిలియన్‌ డార్లే ఇవ్వడం గమనార్హం