ఇలాంటి వాళ్లతో పొత్తుపెట్టుకున్నామా..!

బీజేపీపై శిశసేన అసహనం

ముంబయి,నవంబర్ 8(జనంసాక్షి): మహారాష్ట్రలో కూటమితో కూడిన ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇప్పుడు భాజపా చేతుల్లోనే ఉందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఒకవేళ కుదరకపోతే తమ వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అమలుచేస్తామని తేల్చి చెప్పారు . శుక్రవారం ఫడణవీస్ రాజీనామా చేసిన అనంతరం ఉద్దవ్ మిడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము కాంగ్రెస్, ఎన్సీపీలను సంప్రదించలేదన్నారు . అబద్దాలను ప్రచారం చేయాలని చూస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఏదో ఒకరోజు శివసేన నాయకుణ్ని ముఖ్యమంత్రిని చేస్తానని .. తన తండ్రి బాల్ రాకేకు మాట ఇచ్చానని, ఇప్పుడు దాన్ని నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు . “రాష్ట్రంలో ఆయన సూత్రాలను ఎదుకు పాటించరు? దేవుడ్ని ప్రార్థించే నోటితోనే కూటమి ఉనికి భాజపాపైనే ఆధారపడి ఉంది. నేను ఎప్పుడూ చర్చలకు వారు అబద్దాలు చెబుతుండటం నాకు షాకింగ్ గా ఉంది. అమిత్ షా తలుపులు మూయలేదు. కానీ, నేను అబద్దం చెప్పానని వారు అన్నప్పుడు అండ్ కోను మహారాష్ట్ర ప్రజలు నమ్మరు . ఓ వైపు గంగా నదిని శుద్ధి బాధపడ్డాను. నా జీవితంలో ఎప్పుడూ నేను అబద్దం చెప్పలేదు. – చేస్తుండగా, మరోవైపు వారి మనస్సులు మొత్తం కాలుష్యమయ్యాయి. ఆర్ఎస్ఎస్ పై నాకు గౌరవం ఉంది. అబద్దాలు చెప్పడం హియత్వంగా ఇలాంటి వారితో నేను పొత్తు పెట్టుకున్నానా..? అని నాకు అనిపించింది” ఎలా పరిగణిస్తారో ఆ సంస్లే చెప్పాలి . రాముడిని అనుసరించే వారు అని ఉద్దవ్ ఆవేదన భావోద్వేగంతోమాట్లాడారు. ఎన్సీపీతో కలిస్తే తప్పేంటి? జమ్మూకశ్మీర్ లో భాజపా పీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీతో జట్టు కడితే తప్పేంటి? అని ప్రశ్నించారు . శివసేన, ఎన్సీపీల జట్టు అసహజమైనదని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.