ఎమ్మార్‌ ఆస్తుల జప్తుపై కొనసాగుతున్న విచారణ

ఢిల్లీ: ఎమ్మార్‌ సంస్థ ఆస్తుల జప్తు విషయం పై ఈరోజు ఈడీ న్యాయప్రాధికార సంస్థలలో విచారణ కొనసాగుతోంది.