ఏపీ భవన్‌లో సిఎంని కలిసిన దుగ్గల్‌

న్యూఢీల్లీ, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని హో శాఖ మాజీ కార్యదర్శి వి. కె. దుగ్గల్‌ గురువారం ఏపీ భవన్‌లో కలిశారు. వీరిద్దరి మధ్యపలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే వి. కె. దుగ్గల్‌ గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిషన్‌లో సభ్యునిగా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే.