ఒత్తిళ్లు ఉన్నా పోరాటం కొనసాగిస్తాం : టీ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ : తమ పై ఒత్తిళ్లు ఉన్నా తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. ఈరోజు పార్లమెంటు సెంట్రల్‌ హాలులో అందరికీ అర్థమయ్యేలా నినాదాలు చేశామన్నారు. గుర్ఖాల్యాండ్‌తో తెలంగాణకు పొంతనలేదని వారు పేర్కొన్నారు.