ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ గాదరి కిశోర్ కుమార్ గారి దంపతులు.

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గం:తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారు వారి సతీమణి శ్రీమతి గాదరి కమల గారితో కలిసి తిరుమలగిరి పట్టణంలోని బూత్ నెం.308 ఫాతిమా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోఓటుహక్కువినియోగించుకున్నారు.ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును సకాలంలో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.