కర్ణాటలో ఎన్నికల ప్రచారం చేస్తున్న చిరంజీవి

బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి చిరంజీవి ప్రచారం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌ నేతలు పులువురు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పావనగడ నియోజకవర్గంలో చిరంజీవితోపాటు మంత్రులు రఘువీరారెడ్డి, గంటా శ్రీనివాస్‌ ప్రచారంలో పాల్గొన్నారు.