కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింతి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు హెలికాప్టర్ల కుంభకోణం, రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజీ కురియన్‌పై విపక్షాల ఆరోపణలు తదితర అంశాలపై నేతలు చర్చిస్తున్నారు.