కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్కు అస్వస్థత
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ గులాంనబీ ఆజాద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కడుపునొప్పొ లేవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం తెలిసింది.