కేజ్రీవాల్‌కు చుక్కెదురు

ఢిల్లీ  : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. పరువునష్టం కేసులో కోర్టుకు కేజ్రీవాల్ గైర్హాజరు కావడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది.