కొయంబత్తూరులో అగ్ని ప్రమాదం. నలుగురి మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని నలుగురు మహిళలు సజీవదహనమయ్యారు.అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అధికారులు ఘటనస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు.