గంటా నోటిని అదుపులో పెట్టుకోవాలి: పొన్నం

కరీంనగర్‌:బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ బుధవారం కరీంనగర్‌ లో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆతుకోవాలని ఆయన సూచించారు. పరకాల ప్రభాకర్‌ పుస్తకాలు రాస్తూ తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు.