గణిత మేధావి శకుంతలాదేవి కన్నుమూత

బెంగళూర్‌ : గణిత మేధావి శకుంతలాదేవి ఆదివారం బెంగళూర్‌లో కన్నుమూశారు.ఆమె హ్యూమన్‌ కంప్యూటర్‌గా గుర్తింపు ఉంది. గత కొద్దికాలంగా శ్వాస సంబందిత వ్యాదితో భాదపడుతున్న శకుంతలా దేవి చికిత్స పొందుతూ కన్నుమూశారు.