ఘనంగ మహాత్మ గాంధీ 154 జయంతి వేడుకలు.

ఘనంగ మహాత్మ గాంధీ 154 జయంతి వేడుకలు.

వీణవంక అక్టోబర్ 02 (జనంసాక్షి) వీణవంక మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి. మండలంలోని చల్లూర్ మామిడాలపల్లి గ్రామాల కూడలి వద్ద మహాత్మా గాంధీ 154 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహాలకు తోపాటు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ఆయన ఆశయాలు, మహాత్మా గాంధీ ఎదిగిన విధానానం, మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం ప్రపంచ దేశాలకే ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. స్వతంత్ర ఉద్యమంలో. మహాత్మ గాంధీ పాత్ర మరువలేనిదని, అది ప్రపంచ దేశాలకే ఆదర్శమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి. చ ల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు
పెద్ది సంపత్ రెడ్డి. ఎన్ ఎస్ యు ఐ జిల్లా జనరల్ సెక్రెటరీ గుండేటి మహేష్. ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు కాటిపెళ్లి అజయ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. తిరుమలేష్ తోకల సంపత్ రెడ్డి. మిర్చి సమ్మయ్య .ఎలివేణి సదయ్య . ఎడ్ల రాజిరెడ్డి. రమేష్. ఎన్ ఎస్ యు ఐ యూత్ నాయకులు ఇజాజ్ . దిలీప్ .అనిల్ సురేందర్ రెడ్డి .కిషోర్. అఖిల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.