చిట్‌ఫండ్‌ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశించనున్న కేంద్రం

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 25: పశ్చిమ్‌బెంగాల్‌ చిట్‌ఫండ్‌ కంపెనీ కుంభకోణంపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా చిట్‌ఫండ్‌ కంపెనీల తీరుపై కేంద్రం ఆరా తీయనుంది.