చైనాతో కొనసాగుతున్న చర్చలు
న్యూఢిల్లీ, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి సైనిక శిబిరం ఏర్పాటుచేసుకున్న అంశంపై చైనాతో చర్చలు జరుపుతున్నామని భారత ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. ఇది చాలా చిన్నవిషయమని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి సైనిక శిబిరం ఏర్పాటుచేసుకున్న అంశంపై చైనాతో చర్చలు జరుపుతున్నామని భారత ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. ఇది చాలా చిన్నవిషయమని ఆయన అన్నారు.