చైనాతో కొనసాగుతున్న చర్చలు

న్యూఢిల్లీ, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి సైనిక శిబిరం ఏర్పాటుచేసుకున్న అంశంపై చైనాతో చర్చలు జరుపుతున్నామని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఇది చాలా చిన్నవిషయమని ఆయన అన్నారు.