చైనా చొరబాటుపై ఏ.కే ఆంటోనికి వివరణ ఇచ్చిన ఆర్మీ చీఫ్‌

ఢిల్లీ, జనంసాక్షి: చైనా సరిహద్దు వద్ద లడఖ్‌లో చైనా చొరబాటుపై రక్షణ మంత్రి ఏ.కే ఆంటోనీకి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ విక్రమ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. ఈ రోజు ఉదయం ఆయన రక్షణ మంత్రితో భేటీ అయి చైనా చొరబాటుకు సంబంధించిన పూర్తి వివారలు తెలిపినట్లు సమాచారం.