టీకా రెడీ అంటున్న చైనా
ట్రయల్ రన్స్ పూర్తయ్యాయని ప్రకటన
బీజింగ్,జూన్15(జనంసాక్షి): కరోనా మహమ్మారిని కట్టడి కోసం వ్యాక్సిన్ కనిపెట్టడానికి చైనాలోని ఔషధ తయారీ సంస్థ సినోవ్యాక్ బయోటెక్ చేస్తున్న ప్రయత్నాు ఆశు చిగురింపజేస్తున్నాయి. తమ ప్రయత్నాు ఫలించి మందు మార్కెట్లోకి వస్తే వే ప్రాణాు నిువరించిన వారమవుతామని ఆ సంస్థ ఇటీవ పేర్కొన్నది. తాము తయారు చేసిన టీకా సానుకూ ఫలితాను ఇస్తున్నదని సినోవ్యాక్ బయోటెక్ తెలిపింది. మానవుపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ టీకా మొదటి రెండు దశు పూర్తి చేసుకుం దని, కరోనా వ్యాక్స పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ టీకాను మొత్తం 743 మందిపై ప్రయోగించామని సినోవ్యాక్ పేర్కొన్నది. 18`59 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారిపై ఈ టీకా ప్రయోగాు చేసినట్లు వ్లెడిరచింది. టీకా తీసుకున్న 14 రోజు తర్వాత వారిలోని 90 శాతం మందిలో కరోనా వైరస్తో పోరాడే యాంటీ బాడీు ఉత్పన్నం అయ్యాయని స్పష్టంచేసింది. తమ వ్యాక్సిన్ తీసుకున్న వారికి తీవ్రస్థాయి దుష్పభ్రవాు ఏవిూ ఎదురుకాకపోవడం ఊరటనిచ్చే అంశమని, ఇక మూడో దశ ట్రయల్స్ దేశం బయట నిర్వహించానుకుంటున్నామని సినోవ్యాక్ బయోటెక్ వ్లెడిరచింది. ఇందుకోసం బ్రెజిల్లోని ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, కరోనాకు టీకాను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా రెండు డజన్లకుపైగా పరిశోధనా ప్రయత్నాు జరుగుతున్నాయి.