ట్విట్టర్లో హ్యకర్ణ కలకలం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్హౌస్లో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబమా గాయపడ్డార ని హ్యక్ అయిన ఓ ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన వార్త మంగళవారం కలకలం సృష్టించింది. దీనిపై వైట్హౌస్ ప్రతినిధి జే కార్నీ వెంటనే స్పందించారు. ఒబామా క్షేమంగానే ఉన్నారని, ఆ వార్త వచ్చిందని ఏపీ వార్తసంస్థ తెలిపింది.