డబ్లూహెచ్‌వోపై గుర్రు

` డబ్ల్యూహెచ్‌వోతోపాటు, అన్ని దేశా కరోనా చర్య తీరుపై దర్యాప్తు జరపాల్సిందే!
` ఆస్ట్రేలియా డిమాండ్‌
` చైనా నిర్లక్ష్యం వహించింది నిజమైతే తీవ్ర పరిణామాు
` మరోసారి హెచ్చరించిన ట్రంప్‌
సిడ్నీ: కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమే సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఆయాదేశాు వ్యవహరించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందేనని ఆస్ట్రేలియా డిమాండ్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ దేశాు వ్యహరించిన తీరుపై స్వతంత్ర సవిూక్ష అవసరమని ఆస్ట్రేలియా పేర్కొంది. వుహాన్‌ నగరంలో తొుత బయటపడ్డట్లు భావిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సమయంలో చైనాపై వస్తోన్న ఆరోపణను సమర్థిస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్‌ పేన్‌ స్పష్టంచేశారు ‘వైరస్‌ పుట్టుకతోపాటు దాన్ని ఎదుర్కోవడంలో అనుసరించిన వ్యూహాు, ఈ సమాచారాన్ని ఇతర దేశాతో పంచుకున్న వివరాను తొసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వతంత్ర దర్యాప్తు ద్వారానే ఇది సాధ్యం. దీనిపై వ్యక్తమవుతోన్న ఆందోళనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కూడా చర్చించాం’ అని మారిస్‌ పేన్‌ వ్లెడిరచారు. ఇదే విషయంపై ఇప్పటికే చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా అధ్యక్షుడు ఆరోపణు చేసిన విషయం తెలిసిందే.కరోనా సంక్షోభ సమయంలో ఆయా దేశాు వ్యవహరిస్తున్న తీరుపై సవిూక్ష జరపాన్న నిర్ణయానికి ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ మంత్రి గ్రెగ్‌ హంట్‌ పూర్తిమద్దతు తెలిపారు. చైనాలో వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలోనే ఆ దేశం నుంచి వచ్చే విమానాపై ఫిబ్రవరి 1వ తేదీనే నిషేధం విధించాం. దీన్ని వ్యతిరేకిస్తూ..మా నిర్ణయాన్ని పునసవిూక్షించుకోవాని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కానీ ఆ సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ సూచనకు వ్యతిరేకంగా వ్యవహరించడంవల్లే నేడు ఆస్ట్రేలియాలో వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టగలిగామని గ్రెగ్‌ హంట్‌ పునరుద్ఘాటించారు. పోలియో, మలేరియా వంటి వ్యాధును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనితీరు కనబర్చిన డబ్ల్యూహెచ్‌ఓ, కరోనా వైరస్‌ విషయంలో మాత్రం ప్రపంచ దేశాను ఆదుకోలేదన్నారు. ఆస్ట్రేలియా సొంత నిర్ణయాతో పాటు ముందస్తు చర్యు తీసుకోవడం వ్ల కరోనా వైరస్‌ తీవ్రతను తగ్గించుకోగలిగామని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో 6600కరోనా పాజిటివ్‌ కేసు నమోదుకాగా 70 మంది మరణించారు
అదే నిజమైతే చైనాపై తీవ్ర పరిణామాుంటాయ్‌’: ట్రంప్‌
కరోనా వైరస్‌ విషయంలో చైనా తీరుపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి డ్రాగన్‌ దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనాయే కారణమని తెలితే తీవ్ర పరిణామాు తప్పవంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునేదిలేదని స్పష్టం చేశారు. శ్వేతసౌధంలో రోజువారీ విలేకరు సమావేశంలో భాగంగా శనివారం ఆయన ఈ వ్యాఖ్యు చేశారు. ‘‘కరోనా వైరస్‌ వ్యాప్తి విషయం వారికి(చైనా) తెలిసి కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు వ్లెడైతే తీవ్ర చర్యు ఉండాల్సిందే. 1917 తర్వాత కనీవినీ ఎరుగని ప్రాణనష్టానికి సంబంధించిన అంశం ఇది’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.
అప్పుడు సత్సంబంధాుండేవి..
చైనాపై మారిన తన అభిప్రాయాన్ని కూడా ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యక్తపరిచారు. మహమ్మారి మెగులోకి రాకముందు వరకు చైనాతో సత్సంబంధాు ఉండేవని గుర్తుచేసుకున్నారు. కానీ, వైరస్‌ విజృంభణ పరిస్థితుల్ని ఒక్కసారిగా మార్చేసిందని వ్యాఖ్యానించారు. ‘‘తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇరు దేశా మధ్య సత్సంబంధాు ఉండేవి. కానీ, ఒక్కసారిగా ఈ మహమ్మారి మెగులోకి వచ్చింది. కాబట్టి కచ్చితంగా సంబంధా విషయంలో భారీ వ్యత్యాసమే ఉంటుంది. చైనాపై ఆగ్రహంగా ఉన్నారా..?అంటే కచ్చితంగా అవుననే అనాల్సి ఉంటుంది. కానీ, ఇది ఆయా సందర్భాపై కూడా ఆధారపడి ఉండొచ్చు’’ అని ట్రంప్‌ అన్నారు. వైరస్‌ వ్యాప్తి తొలినాళ్లలోనే అమెరికా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చైనా అంగీకరించలేదని గుర్తుచేశారు. వైరస్‌ వ్ల పరిస్థితు దారుణంగా ఉన్న విషయం వారు ముందే పసిగట్టి ఉంటారని.. అందుకే అమెరికా జోక్యాన్ని ఇష్టపడలేదని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను ఉదహరిస్తూ చైనాను హెచ్చరించే ప్రయత్నం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మొత్తం పశ్చిమాసియానే తన గుప్పిట్లో పెట్టుకునే స్థితిలో ఇరాన్‌ ఉండేదని.. కానీ, ఇప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తోందని చెప్పుకొచ్చారు. పరోక్షంగా తనతో కయ్యం తీవ్ర పరిణామాకు దారితీస్తోందిన చెప్పకనే చెప్పారు.
బిడెన్‌కు చైనా మద్దతు..తాజా పరిస్థితుల్ని అధ్యక్ష ఎన్నిక ప్రచారాస్త్రంగానూ ట్రంప్‌ మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీ డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌పై తీవ్ర విమర్శు గుప్పించారు. బిడెన్‌ అభ్యర్థిత్వానికి చైనా మద్దతుగా నిుస్తోందని ఆరోపించారు. ఒకవేళ ఆయన గెలిస్తే అమెరికాను డ్రాగన్‌ దేశం స్వాధీనం చేసుకుంటుందంటూ ఆరోపించారు. బిడెన్‌ వ్యాపార విధానా వ్ల గతంలో ఆయన పాకవర్గం చైనా నుంచి భారీ స్థాయిలో ప్రయోజనం పొందిందంటూ తీవ్ర ఆరోపణు గుప్పించారు.
అమెరికా కంటే చైనాలోనే ఎక్కువ..
వైరస్‌ వ్ల చనిపోయిన వారి సంఖ్య అమెరికా కంటే చైనాలోనే ఎక్కువగా ఉంటుందని ట్రంప్‌ అంచనా వేశారు. అత్యాధునిక వైద్యారోగ్య వసతున్న ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశా కంటే చైనాలో మరణా రేటు తక్కువగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. చైనా చెబుతున్న సంఖ్య అవాస్తవమని ఆరోపించారు. కరోనా కేసు, మరణా సంఖ్యను చైనా సవరించిన విషయం తెలిసిందే. వుహాన్‌లో అదనంగా 1,290 మరణాు చోటుచేసుకున్నాయంటూ… మొత్తం మరణా సంఖ్యను 4,636గా పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా వ్యాఖ్యు చేశారు.