తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు ..ఇద్దరి మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు సమాచారం . పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.