ధరలు తగ్గివే… పెరిగేవి ఇవే..

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన 2013-14 బడ్జెట్‌ లో కొన్ని వస్తువులపై సుంకాలు పెంచారు. దీంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా, మరికొన్ని వాటి ధరలు తగ్గాయి. 800 సీసీ ద్విచక్రవాహనాలపై 60 నుంచి 75 శాతం సుంకం పెంచగా, పొగాకు ఉత్పత్తులపై 18 శాతంకు ఎక్సైజ్‌ పన్ను పెంచారు. రూ. 2 వేల పై బడిన ఖరీదు గల మొబైళ్లపై పన్నులు విధించారు. మరోపక్క చేనేత, నూలు దస్తులు ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయించగా, చేనేత తివాచీలపై పూర్తి పన్ను మినహాయించారు.