ధోని (224) ఔట్‌

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 546 పరుగుల వద్ద ధోని (224) వికెట్‌ను కోల్పోయింది. ద్విశతకాన్ని నమోదు చేసిన ధోని పట్టిన్సన్‌ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 8 వికెట్ల నష్టానికి 515 పరుగులతో టీం ఇండియా నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. కుమార్‌ 35, శర్మ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.