నదిలో పడి నలుగురు మృతి

చైన్నై, జనంసాక్షి: తిరుచ్చి వద్ద కావేరి నదిలో ప్రమాదవశాస్తు జారీ పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అయితే వారిని కాపాడేందుకు స్థానికులు చేపట్టిన చర్యలు విఫలమయ్యాయి. ఈఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.