నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెనెక్స్‌ 50 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.