నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…

ముంబై:స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు నష్టపోయి 27 వేల 770 పాయింట్ల దగ్గర ట్రేడ్‌ అయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 8 వేల 443 పాయింట్ల దగ్గర ట్రేడ్‌ అయింది.