నేటి నుంచి ఇటలీలో సీబీఐ, రక్షణ శాఖ దర్యాప్తు

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణంపై వివరాలు సేకరించేందుకు ఇటలీ వెళ్లిన భారత రక్షణ సంస్థ, సీబీఐ బృందాలు నేటి నుంచి అక్కడ దర్యాప్తును ప్రారంభంచనున్నాయి. హెలికాప్టర్ల కొరుగోలు ఒప్పందంలో అవినీతీ ఆరోపణలపై ఇటలీ నుంచి ఆధారాలు లభించాక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్రం తెలిపింది.