నేటి నుంచి కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ

న్యూఢిల్లీ: కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. కర్ణాటక ప్రభుత్వం తన వాదనలు న్యాయస్థానం ముందు వినిపించనుంది.