నేడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వూపందుకుంది. ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు జాతీయ నేతలతో ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేడు కర్ణాటకకు వస్తున్నారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిచనున్నారు.