నేడు కర్ణాటకలో నరేంద్రమోడీ ప్రచారం

బెంగళూర్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఈ రోజు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌ తదితరులు పార్టీ తరుపున ప్రచారం నిర్వహించారు.