నేడు భోజ్‌పురి జట్టుతో తలపడనున్న తెలుగు వారియర్స్‌

పుణె : సెలెబ్రిటీ క్రికెట్‌ లీగలో భాగంగా నేడు తెలుగువారియర్స్‌ జట్టు భోజ్‌పురి టీంతో తలపడనుంది. వరుస విజయాలతో ఫవరేట్‌గా కనిపించిన తెలుగు వారియర్స్‌ జట్టుకు గత మ్యాచ్‌లో కర్ణాటక జట్టు షాక్‌ నిచ్చింది. దీంతో ఈ మ్యాచ్‌ టాలీవుడ్‌ జట్టుకు కీలకంగా మారింది.