నేను ఏ తప్పు చేయలేదు: అశ్వినికుమార్
న్యూడిల్లీ: తాను ఎలాంటి తప్పు చేయలేదని కేంద్రమంత్రి అశ్వినికూమార్ చెప్పారు.నిజం నిలకడమీద తెలుస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా,న్యాయశాఖ మంత్రి అశ్వినికూమార్ రాజీనామ చేయాలని వామపక్ష పార్టీలు పట్టు పట్టాయి.
న్యూడిల్లీ: తాను ఎలాంటి తప్పు చేయలేదని కేంద్రమంత్రి అశ్వినికూమార్ చెప్పారు.నిజం నిలకడమీద తెలుస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా,న్యాయశాఖ మంత్రి అశ్వినికూమార్ రాజీనామ చేయాలని వామపక్ష పార్టీలు పట్టు పట్టాయి.