పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది

పోర్ట్‌మోరెన్‌బై: పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై 6.4గా నమోదైందని యూఎన్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ తెలిపింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. రాబహల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో  భూకంప కేంద్రాన్ని గుర్తించారు.