పార్టీ నిర్ణయం మేరకు నడచుకుంటాం : నామా నాగేశ్వరరావు

ఢిల్లీ : పార్లమెంటు సమావేశాల్లో పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఖమంమం డీసీసీబీ వ్యవమారంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు.ఖమ్మం డీసీసీబీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్‌ అభ్యర్థి  నామినేషన్‌ ఉపసంహరించుకోగా తెదేపా తిరుగుబాటు అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది.