పార్లమెంట్ వద్ద టీ కాంగ్రేస్ ఎంపీల ధర్నా
న్యూఢిల్లీ; ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను వెంటనే ఏర్పాటు చేయాలని టీ కాంగ్రేస్ ఎంపీలు పార్లమెంట్ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ సధర్భంగా టీ ఎంపీలు గుత్త సుఖేందర్ రెడ్డి , మందా జగన్నాధం, పొన్నం ప్రభాకర్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే రాష్ట్రంలో కాంగ్రేస్కు కష్టకాలమేనన్నారు.