బడ్జెట్‌ ప్రసంగం పూర్తి

న్యూఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్‌ ప్రసంగం పూర్తయింది. ప్రసంగానంతరం ఆయన సభలో ఫైనాన్స్‌ బిల్లు ప్రవేశపెట్టారు. తర్వాత స్పీకర్‌ మీరాకుమార్‌ సభను రేపటికి వాయిదా వేశారు.